తెలుగు వార్తలు » Gold Rates
Today Gold Rates (16-02-21): గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరల ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో ఎక్కువగా తగ్గుతూ వస్తోంది బంగారం ...
Today Gold Rates : ఇండియాలో బంగారానికి ఉండే క్రేజీయే వేరు. ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో,
భారత్లో రోజురోజుకి బంగారానికి క్రేజ్ పెరిగిపోతునే ఉంది. దీంతో విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లర్లు అక్రమంగా పసిడి దిగుమతులు చేస్తున్నారు. ఇందుకోసం ఎయిర్ పోర్టులను
దేశంలో మూడు రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. డిసెంబర్ 19, డిసెంబర్ 20, డిసెంబర్ 21 తేదీల్లో వరుసగా 450, 10, 10 రూపాయలు పెరిగింది.
కోవిడ్-19కి సంబంధించిన పలు వ్యాక్సిన్లు త్వరలోనూ అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఇది బంగారం ధరలపై ప్రభావం చూపింది.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 192 రూపాయలు పెరిగి రూ. 50,138 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50,175 వద్ద గరిష్టాన్ని తాకింది.
దేశంలో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ సమయంలో సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన పసిడి ధరలు కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.
వరుసగా ఆరో రోజూ పసిడి ధరలు దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. MCXలో గురువారం పదిగ్రాముల బంగారం..
మొన్నటివరకు కొండెక్కిన పసిడి ధర శుక్రవారం స్వల్పంగా రూ.94 తగ్గింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రామ్స్ స్వచ్చమైన గోల్డ్ రూ.52,990 వద్దకు చేరింది.
భారత్లో బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగారాన్ని పెట్టుబడిదారులు సురక్షిత మార్గంగా ఎంచుకుంటుండడంతో ధరలు అమాంతం కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందంటున్నారు మార్కెట్ నిపుణులు. అమ�