Akshaya Tritiya: కర్ణాటకలో (Karnataka) మరో వివాదం తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో ముస్లింలు( Muslims) నిర్వహించే బంగారు దుకాణాల నుంచి హిందువులు బంగారం కొనుగోలు చేయవద్దని..
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనలతో... పసిడి, వెండి రేట్లు దేశీయ మార్కెట్ లో ధరలు దిగివస్తున్నాయి. బంగారం ధర బాటలోనే..
గత ఏడాది కరోనా వైరస్ కల్లోల సమయంలో ముఖ్యంగా ఆగష్టు 7న వెండి ధర భారీగా పెరిగింది. ఆరోజున వెండి ధర కేజీ. రూ. 76,510గా ఉంది. అనంతరం సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ..
తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో మళ్లీ రచ్చ మొదలైంది. శ్రీవారికి సంబంధించిన కొన్ని ఆభరణాలు మాయం అయినట్లు తెలుస్తోంది. టీడీడీ ట్రెజరీలోని శ్రీవారి 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా అదృశ్యం అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆలస్యంగా స్పందించిన అధికారులు టీడీపీ ఏఈవో పై చర్యలు తీసుకున్న�