ఇంటర్నెట్లో వైరల్ అయ్యే వీడియోలు వాటి కంటెంట్ ఆధారంగా నడుస్తాయి. కంటెంట్ కొత్తగా ఉంటే అది వేగంగా వైరల్ అవుతుంది. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. సోషల్ మీడియా రాకతో,
ఈ పక్షులన్నీ ఎప్పుడు దిగి తమ ధాన్యం గింజలు, నీటిని తింటామా అని ఎదురు చూస్తున్నాయి. ఈ మనిషి పక్షుల కోసం ప్రతిరోజూ ధాన్యపు గింజలను పైకప్పుపై చల్లుతాడు. పక్షులు వాటిని తినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తాయి.
ప్రస్తుత ప్రపంచమంతా టెక్నాలజీ సాయంతోనే నడుస్తోంది. స్మార్ట్ వర్క్ చేయటం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పనిని త్వరితగతిన, సులువుగా చేయాలనే భావిస్తున్నారు. కొన్నిసార్లు దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
తిరుపతిలో ఓ ఖాకీ యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ ప్రతాపం ప్రదర్శించాడు. స్థానిక అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని పోలీస్ కాలితో తన్నాడు. తిరుపతిలో రోడ్డుపై ఓ వ్యక్తిని కాలితో పదేపదే తన్నడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫీలింగ్స్ అనేవి అందరికీ ఒకటే, ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయని అంటారు. మనుషులే కాదు జంతువులు కూడా ప్రేమానురాగాలు ఉంటాయి. అందుకు సాక్షంగా నిలిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ
మీరు సోషల్ మీడియాలో భిన్నమైన వాటిని చూడాలని ఆసక్తిగా ఉంటే, ఈ వార్త మీకోసమే. ఒక మహిళ ఇన్స్టాగ్రామ్లో లారిస్సా డి'సా పేరుతో ఒక పేజీని కలిగి ఉంది. ఈ మహిళా బ్లాగర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో 6.7 లక్షల మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. తాజాగా ఈ మహిళ ఓ వీడియో..
ప్రతిరోజు ఇంటర్ నెట్లో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి.. మూన్వాక్ బ్లూపర్స్.. వ్యోమగాములు చంద్రునిపై పడిపోయినట్టు కనిపించే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తిని పోలీసు రెండుసార్లు చెంప పగులగొట్టాడు. రద్దీగా ఉండే రోడ్డులో ఫుడ్డెలివరీ చేసే వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్
విషపూరితమైన ప్రాణిగా భావించే పాములు ఇటీవల కాలంలో తరచూ జనావాసాల్లోకి చేరి హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అందరినీ భయపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పాము
ఒకప్పుడు సోషల్ మీడియా వినియోగం తక్కువగా ఉండేది. కేవలం కొద్దిమంది మాత్రమే ఫేస్ బుక్ సామాజిక మద్యమాలు వినియోగించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతె జనాలు ఏమనుకుంటారో అనే స్టేజ్ కి వచ్చేసారు చాలామంది.