ఆ భార్య భర్తలిద్దరూ టిక్టాక్తో చాలా ఫేమస్..దంపతులిద్దరూ కలిసి టిక్టాక్ చేస్తూ..అనేకానేక వీడియోలు చేశారు..వారి స్వస్థలం ఏపీ వ్యాప్తంగా ఎంతో పేరుతెచ్చుకున్నారు..కానీ, ఆ కిలాడీ జంట జేసిన కంత్రీప్లాన్ తెలిసి స్థానికులతో పాటు నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.
Rajamahendravaram College: దేశమంతటా కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయి. విద్యా సంస్థలు
సంక్రాంతి పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. సాధరణంగా తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను
నోరు తిపిచేసే తియ్యని స్వీట్లు చిన్నారుల పట్ల విషంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది చిన్నారులు స్వీట్స్ తిని అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమ గోదావరి జిల్లా నలజర్లలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. చీటీల పేరుతో సుమారు 5 కోట్ల రూపాయలకు టోపీ పెట్టి గ్రామం విడిచి పారిపోయిన తల్లీ కొడుకులు తిరిగి కనిపించటంతో పట్టుకున్న బాధితులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఓ మహిళ గత ఎ�
ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆస్రం మెడికల్ కళాశాలలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జి.పుష్పం నాయక్ (23) అనే విద్యార్థి ఏలూరు ఆస్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే సోమవారం ర
రోమాన్స్.. కేవలం మనుషులకే అని అనుకుంటే పొరబాటే. మనుషులకే సొంతం కాదు.. మాకు కూడా అని ఈ పాములు తేల్చేశాయి. నడిరోడ్డులో ఒక పాముతో మరో పాము జతకలిసి పచ్చని గడ్డిలో ఆటలాడుకున్నాయి. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో చోటుచేసుకుంది. పాములను చూసి పారిపోకుండా.. ఆ పాముల రొమాన్స్ సీన్ను తన సెల్ఫోన్లో బంధించాడు ఓ స్థాన