హిజాబ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ యాజమాన్యం హిజాబ్ ధరించి వచ్చిన 23మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది.
తెలంగాణ మంత్రి కేటీఆర్(Minister KTR) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరు యువతులకు అండగా నిలిచారు. ఇంటర్లో 95శాతం, 97 శాతం మార్కులతో...
అనంతపురం SSBN కళాశాల ఘటన ముదురుతోంది. మరోసారి విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్తో ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేయొద్దంటూ.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల యాజమాన్యం ప్రైవేటు వైపు మొగ్గు చూపుతోందంటూ నిరసనకు దిగారు విద్యార్థులు. ఇవాళ విద్యాసంస్థల బంద్కి కూడా పిలుపునిచ్చాయి.
ఆగ్రాలోని ఓ ప్రముఖ కాలేజీ.. ఆ కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు వెరైటీ సర్క్యులర్ను జారీ చేసింది. అందులో అమ్మాయిలూ..మీకు 'వాలెంటైన్స్ డే నాటికి కనీసం ఒక్క బాయ్ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే.
యూపీలో విద్యార్థినులకు ప్రభుత్వం ఒక్కరోజు పోలీసు బాధ్యతలు అప్పగిస్తోంది. 'మిషన్ శక్తి' అనే పథకం కింద బహరైచ్ జిల్లాలో ఇలా ఐదుగురు విద్యార్థినులను పోలీసు స్టేషన్లలో 'ఇన్-చార్జులు' గా నియమించారు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకిక దాదాపు వారం రోజులే ఉండగా.. బీజేపీ శుక్రవారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, నగర ఎన్నికల ఇన్-ఛార్జ్, కేంద్ర మంత్రి కూడా అయిన ప్రకాష్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తది�
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లాలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా రా�