మూడు కేజీల ఆడపిల్ల రేటు రూ. మూడు లక్షలు, జననధృవపత్రం కూడా వారి సొంత ఇంటి పేరుమీద ఇప్పిస్తామని మెసేజ్ చేసింది. అయితే వాట్సప్ మెసేజ్ చూసిన అమృత రావు ఏదో గ్రూప్లోకి పంపించబోయి తన చిన్ననాటి..
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు(Rape), హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు చిన్నా పెద్దా అనే తేడా లేకండా విరుచుకుపడుతున్నారు. వారి కబంధ హస్తాల్లో చిక్కిన బాలికలు, చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా...
అతివేగం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని కబళించింది. తల్లి కళ్లెదుటే ఆ చిన్నారి ఉసురు తీసింది. అంగన్ వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేసిన బాలిక.. తన తల్లి వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటబోయింది. వద్దని తల్లి వారిస్తున్నా...
Sukanya Samridhi Yojana: మీరు రాబోయే రోజుల్లో సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు మంచి ఎంపిక అవుతాయి. ఈ పథకాలలో మీరు బ్యాంకు కంటే మెరుగైన రాబడిని పొందుతారు...
Telangana Sarpanch: కొంతమంది రాజకీయ నేతలు తమకు లభించిన పదవులను ప్రజలకు మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుని..
Hyderabad Punjagutta girl murder case: పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడింది. నాలుగేళ్ల బాలిక హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించి ఇద్దరిని
సైదాబాద్ చిన్నారి హత్య ఘటనలో అనేక ప్రశ్నలు ఇప్పుడు సమాజాన్ని వెంటాడుతున్నాయి. మృగాడి రక్కసి కోరల్లో.. ఆరేళ్ల పసిపాప అశువులు బాసింది
సింగపూర్ ప్రభుత్వం వివాహిత జంటలకు బ్రహ్మండమైన ఆఫర్ ఇచ్చింది.. పిల్లల్ని కంటే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.. ఇందుకు కారణమేమిటంటే కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు తగ్గుతూ రావడం.. కరోనా కష్టకాలంలో ఈ రేటు ఇంకా తగ్గింది.. పిల్లలను కనాలనుకునే భార్యభర్తలు కూడా ఈ సంక్షోభ సమయంలో ఎందుకులేనని అనుకుంటున్నారట! ఒక్క సింగపూరే క
ఆడపిల్లల భవిష్యత్ బంగారుమయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు రూ.250 నుంచి..రూ.1,50,000 వరకు ఈ స్కీమ్లో డిపాజిట్ చేయవచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా.. సుకన్య స్కీమ్కు అర్హులవుతారు. అయితే ఒక్కోసారి కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో గరిష్ఠంగా ఒక కుట�
నిత్యం వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్న హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఆవరణలో ఓ అమానవీయ ఘటన జరిగింది. అక్కడే ఉన్న ఓ చెత్త కుప్పలో అప్పుడే జన్మించిన పసికందు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో చుట్టి వదిలి పసిపాపను వదిలి వెళ్లిపోయారు. చెత్త కుండీలో నుంచి ఆ పాప ఏడుపులు వినిపిస్తుండటంతో అటుగ�