ఆసియా మృగరాజులకు పుట్టినిల్లు అయిన గుజరాత్లోని గిర్ అడవుల్లో మరణమృదంగం జరుగుతోంది. అడవికి రాజైన సింహాలు.. గత మూడు మాసాల్లో 23 చనిపోయాయి. ప్రొటోజొవా పారాసైట్ కారణంగా వచ్చే బబేసియాతో.. ఈ సింహాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు జునాగఢ్కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ పేర్కొన్నారు. బ్లడ్ ప్రోటోజోవా పారాసైట�
సింహాలకు అడ్డా గుజరాత్ గిర్ అడవులు. అక్కడ నిత్యం సింహాలు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఈ సింహాలను చూసేందుకు చాలామంది జంతుప్రేమికులు ఈ అడవుల సమీపంవరకు వెళతారు. తాజాగా గిర్ జాతీయ పార్కులోని ఓ మట్టి రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తుండగా.. రెండు కూనలతో కలిసి ఓ సింహం హఠాత్తుగా ఎదురుపడింది. ఆ ఇద్దరిపై ప్రాణాలు
గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నిషేధిత స్థలంలోకి ప్రవేశించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు కాగా..నలుగురు ఇతర వ్యక్తులున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు గిర్ ఫారెస్ట్లో సింహాలున్న ప్రాంతంలోకి టార్చ్లైట్లతో అక్రమంగా ప్రవేశించారు. సి