పుల్వామా: పోలీసుల వల్లే తమ కుమారుడు ఉగ్రవాదిగా మారాడని.. కానీ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని 40మంది జవాన్ల ప్రాణాలు తీసుకొన్న ముష్కరుడు అదిల్ అహ్మద్ దర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘‘మూడేళ్ల క్రితం తమపైకి రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో అదిల్ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. �