టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కుర్ర హీరోలు చాలా మంది ఉన్నారు.. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యంగ్ హీరో నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు.
టైటిల్ : ‘సాహో’ తారాగణం : ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు సంగీతం : తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్షా, జిబ్రాన్ నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజీత్ విడుదల తేదీ: 30-08-2019 ‘బాహుబలి’ సిని�
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ చివరిసారిగా రణరంగంలో సినిమాలో కనిపించారు. ఏ పాత్రలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతాడు. ఒక సాహోలోనూ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో మురళి శర్మ పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. బాహుబలితో ప్రభాస్ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడని మురళి శర్మ అన్�
రెండు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూసిన టైం వచ్చేసింది. ప్రభాస్ నటించిన ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఉమైర్ సందూ ఇచ్చాడు. ఈ రోజు చూసిన క
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ప్రభాస్ ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ బడ్జెట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్ర ప్రీమియర్ షోలు పలుచోట్ల పడ్డాయి. దీంతో ఆయా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కాగా సినిమాను చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు మూవీపై తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రభాస్ ఖా�
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. బాహుబలి లాంటి హిట్ తరువాత అతడు నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించగా.. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, మం�
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజేత్ దర్శకత్వం వహించిన సాహో చిత్రం తెలుగుతోపాటు హిందీ, కనడ, తమిళం, మలయాళ భాషల్లో మొత్తం 10 వేల స్క్రీన్లపై రిలీజ్ అయింది. బాహుబలి తర్వాత ప్రభా�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ నెల 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని పోస్టర్లను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ వచ్చిన సాహో యూనిట్.. �
తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కదరం కొండన్’. ఈ సినిమాను ‘మిస్టర్ కెకె’ పేరుతో తెలుగులో డబ్ అవుతోంది. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్ర యూనిట్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 19న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్కు ప్రే�