ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని ఓ బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు డ్రా చేద్దామని వెల్లిన జనాలు.. అక్కడి సీన్ చూసి ఉలిక్కి పడ్డారు. దెబ్బకు భయంతో పరుగులు పెట్టారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (జేవార్ ఎయిర్పోర్ట్) నవంబర్ 25న శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీ ఆరోజు విమానాశ్రయ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు.
Girl sends parents threats: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ తల్లిదండ్రులు.. కుమార్తెను బయటకు వెళ్లేందుకు అనుమంతించలేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో వాట్సప్ ద్వారా బెదిరించింది. రూ. కోటి ఇవ్వకపోతే కుమార్తెను
Man kills lover's sister-in-law: తాను ప్రేమించిన యువతి.. మరొకరితో వివాహం చేసుకుంటుందని.. ఓ దుర్మార్గుడు రగిలిపోయాడు. రాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించి తుపాకీతో కాల్పులు
ఇండియాలో ఇస్లాం ప్రమాదకర పరిస్థితుల్లో లేదని,ఇలా ఉన్నట్ట్టు ముస్లింలు భయపడరాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆయన చెప్పారు.