2019 సార్వత్రిక ఎన్నికలకు అవార్డులను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గత ఏడాది ఎలక్షన్స్ను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించినందుకు ఏపీ స్టేట్ ‘ఉత్తమ ఎన్నికల నిర్వహణ’ అవార్డుకు ఎంపికైంది. ఇక ఉత్తమ ఎలక్షన్ ఆఫీసర్గా మాజీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఘనత సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో రిగ్గింగ్ లేదా అ�
సరిగ్గా పదేళ్ళ క్రితం రాజకీయ రంగ ప్రవేశం.. కట్ చేస్తే ఇవాళ పార్టీలో నెంబర్ టూ. ఎస్.. ఈ కామెంట్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించే. 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనా అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటూ చాలా కాలం వుండిపోయిన గులాబీ దళపతి కే.చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 2009 ఎన్నికలకు ముంద
జులై నెలలో హైడ్రామాకు తెరలేపి.. కర్నాటకలో ప్రభుత్వం మారడానికి కారకులైన కాంగ్రెస్-జెడిఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముంబయిలో క్యాంపు నడిపి.. దాదాపు నెల రోజుల పాటు కర్నాటకాన్ని కొనసాగించిన 17 మంది ఎమ్మెల్యేలపై చివరి అస్త్రంగా స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే.. అనర్హత�
ఆయన సీరియస్గానే చెప్తాడు.. కానీ తెలుగు ప్రజలంతా కామెడీగా తీసుకుంటారు. ఒక్కోసారి కామెడీ కూడా పండిస్తుంటాడు.. కానీ.. జనం నవ్వుకుంటూ అదో మాదిరిగా చూస్తారు.. ఎస్.. హి ఈజ్ కె.ఏ.పాల్. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు సైలెంట్ వేవ్ వుందంటూ పోటీకి దిగి.. ముఖ్యమంత్రిని అవుతానంటూ తెగ సందడి చేసిన కె.ఏ.పాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అడ్రస్ ల�
ఢిల్లీ: మంత్రి మండలి రద్దు కానున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంత్రులందరికీ చివరిసారి విందు ఇచ్చారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దీనికి వేదికైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, మంత్రులు రాజ్నాథ్సింగ్, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ తదితరులు ఈ కా�
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ రిజల్ట్స్ తెలియాలంటే ఈనెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో రిలీజ్ కాబోతోన్న ఎగ్జిట్ పోల్స్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది . మొత్తం 542 లోక్ సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్
న్యూయార్క్: భారత్ ఎన్నికల కోలాహలం ముగింపు దశకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వీక్లీ మ్యాగజైన్ ‘టైమ్’ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఎడిషన్ తీసుకొచ్చింది. దాన�
దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. దేశంలోని 116 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్, యూపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస భారీగా జరిగింది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడ�
దేశంలోకి కొన్ని రాష్ట్రాలకి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక సందేశమిచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు.. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్నవారు తమ ఓటు హక్కును విని�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న రెండవ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. మావో ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం నాలుగు గంటలకే ముగియగా.. మిగతా అన్ని ప్రాంతాలలో ఐదు గంటలకు ముగిసింది. కాగా తమిళనాడులో 37 లోక్ సభ నియోజకవర్గాలలో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఇక మధురైలో మాత్రం మ�