GDP: భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 6.6 శాతం సంకోచం నుంచి 2021-22లో 8.7 శాతనికి మెరుగుపడింది. అయితే ఈ సూచీల సంఖ్యలు ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని కప్పిపుచ్చుతున్నాయి.
మన దేశ ఆర్ధిక వ్యవస్థ పై శుభ సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు 9% చొప్పున వృద్ధి చెందుతుంది.
దేశంలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా అదుపులోకి వస్తోంది. కరోనా రక్కసి మిగిల్చిన ఆర్దిక గాయాల నుంచి భారత్ వేగంగా కోలుకుంటోంది. ప్రపంచంలో కోవిడ్ దెబ్బ నుంచి కోలుకుంటున్న దేశాల్లో భారత్ ముందు వరసలో..
దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు, నేతలు అసహజమై వ్యాఖ్యానాలు చేయడం దేశ ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక మాంధ్యం ఈ నేతల హాస్యపూరిత ప్రకటనలతో తగ్గే పరిస్థితి ఎంతమాత్రం లేదని ఆర్ధిక వేత్తలు అంటున్నారు. ఇటీవల దేశంలో తయారయ్యే మారుతీ కార్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. దీంతో ఈ కంపెన�
అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశలోనే సగంలో నిలిచిపోయిన గృహాలకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించింది. దీనికోసం రూ.10 వేలకోట్లు ఇవ్వనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని భరోసా ఇచ�