తెలుగు వార్తలు » GAya
బీహార్ తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గేదెపై కూర్చొని ప్రచారం నిర్వహించిన అభ్యర్థిపై కేసు నమోదైంది.
అధికారం కోసం తాము బీజేపీతో గానీ, ఆర్ ఎస్ ఎస్ తో గానీ చేతులు కలపలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. గయలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన.. తమది ప్రాంతీయ పార్టీ అని,
ప్రధాని మోదీ చేతుల్లో దేశం, నితీష్ కుమార్ చేతిలో బీహార్ రాష్ట్రం సురక్షితంగా ఉంటాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రకటించారు. ‘మోదీ, నితీష్ మేకిట్ పాజిబుల్’ అని ఆయన నినదించారు.బీహార్ ఎన్నికల నేపథ్యంలో… రాష్ట్రంలోని గయలో ఆదివారం ఆయ..బీజేపీ-జేడీ-యూ కూటమి తరఫున ప్రచారం ప్రారంభించారు. నితీష్ కుమార్ ని మళ్ళీ ముఖ్యమ�
బీహార్ లోని గయకు సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది కొథిలావా అనే చిన్న గ్రామం.. అక్కడ ఎండిపోతున్న తన పొలానికి నీటిని మళ్లించేందుకు లాంగీ భూయాన్ అనే వ్యక్తి 'అపర భగీరథుడే' అయ్యాడు. గ్రామానికి సమీపంలోనే..
బిహార్లో పిడుగుల వర్షం మరోసారి అక్కడి ప్రజల ప్రాణాల్ని బలిగొంది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగుల వర్షం కారణంగా.. ఏకంగా 21 మంది మరణించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో..
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమం నిమిత్తం.. ఆయన సతీమణితో కలిసి బీహార్లోని గయ పర్యటనకు వెళ్లారు. సోమవారం అకస్మాత్తుగా వాంతులు కావడంతో.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను సమీపంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ముందు జాగ్రత్తగా ర�
144 సెక్షన్ అంటే సాధారణంగా ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనకర పరిస్థితులు ఎదురైతే సంబంధిత ప్రభుత్వం 144 సెక్షన్ విధిస్తుంది. కానీ బీహార్లోని గయలో మాత్రం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించింది. ముఖ్యంగా ఔరంగాబాద్, గయ, నవాడా జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని రోజులుగా గయలో అత్యధికంగా 46 డిగ్రీలను మించి ఉష్ణ�
రుతుపవనాల రాక ఆలస్యమవడంతో బీహార్లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 184 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వడదెబ్బతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గయ, పాట్నాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గయలో 144 సెక్షన్ అ�