ములుగు జిల్లాలో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ దేవాలయం ప్రభుత్వం స్థలంలో ఉందని రెవెన్యూ అధికారులు గుడికి తాళం వేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డేక్కారు. గుడిని కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు.ములుగు జిల్లా వెంకటాపురం మండల కేం