పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కి, రాష్ట్ర పార్టీ శాఖ కొత్త చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దుకు మధ్య 'గ్యాప్' మరింత పెరుగుతోంది. సిద్దు సోషల్ మీడియాలో తనపై చేసిన విమర్శలకు బహిరంగంగా ఆపాలజీ చెప్పాలన్న సీఎం అమరేందర్ సింగ్ వర్గం డిమాండుపై సిద్దు ఏ మాత్రం స్పందించలేదు
కరోనా వ్యాప్తి, విజృంభణ నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. గత రెండు నెలల్లో 15 లక్షల మందికి పైగా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఇండియాకు వచ్చారని, వారిని మానిటర్ చేయడంలో విరామం (గ్యాప్) ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన లేఖ రాస్తూ.. వీరిని ట�
ఇండియాలో ఏటా ప్రతి ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం సమర్పించే బడ్జెట్ నిధుల్ని తలదన్నేంత ఆదాయం కలిగిన బిలియనీర్లు ఉన్నారట. ముఖ్యంగా 2018-2019 నాటి బడ్జెట్ కేటాయింపులు, నిధులను మించిపోయి తమ ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్న కుబేరులు ఉన్నారని ‘రైట్స్ గ్రూప్’.. ‘ఆక్స్ ఫామ్ ‘ ఒక అధ్యయనంలో పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ�