ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఆయన కాన్వాయ్ విజువల్స్ వైరల్ అయ్యాయి.
సుమారు గంటన్నర సమయం.. రెండు విమానాలు.. గాలిలో చక్కర్లు.. ఇది ఎక్కడో కాదు మన గన్నవరం ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన.. చివరికి దిగకుండానే..
వందకోట్ల కలెక్షన్లను రాబట్టి విజయోత్సాహంలో ఉన్న 'అఖండ' టీం తమ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసింది. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో పర్యటిస్తోంది.
Air India Service: కరోనా కారణంగా చాలా విమాన సర్వీసులన్నీ మూతపడిపోయాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే విమాన సర్వీసులు..
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల కోవీషిల్డ్ & కోవిక్సిన్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి...
ఆంధ్రప్రదేశ్కు నిలిచిపోయిన విదేశీ విమానాల రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.
Vijayawada Flights: విజయవాడ నుంచి విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఇకపై బెజవాడ నుంచి మస్కట్లాంటి దేశాలకు వెళ్లాలంటే చెన్నై లేదా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరలేదు. నేరుగా విజయవాడ నుంచి విదేశాల్లో..
ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఫైట్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో విమానాన్ని దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ఎయిర్ పోర్ట్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Fog Near Gannavaram Airport: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమస్య ఎదురైంది.
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి విజజవాడకు వచ్చి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.