తెలుగు వార్తలు » Gandhi hospital » Page 3
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆదివారం ఉదయం తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు అందుతున్న వైద్యసదుపాయాలపై ఆరా తీశారు.
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. విజృంభిస్తున్న కోవిడ్తో రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టెస్టింగ్ ల్యాబ్లు, చికిత్సా సెంటర్లు కూడా రద్దీగా మారిపోతున్నా�
కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్లో మార్పులు చేశారు. కరోనా రోగుల పట్ల గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహిరస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ..ప్రభుత్వం, మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని..
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాంధీ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ పీఏ, అసిస్టెంట్ పీఏ, నర్సుకు..
కోవిడ్ బారినపడ్డ బాధితుల పరిస్థితి కోలుకున్న తర్వాత కూడా చిత్రవిచిత్రంగా ఉంటోంది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వని పరిస్థితులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందిన ఓ వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది.
కోవిద్-19 పేషేంట్లపై గత కొద్ది కాలంగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రాగానే పూర్తి స్థాయిలో ప్లాస్మా థెరపీ అందించడానికి గాంధీ ఆస్పత్రి
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ శవం అదృశ్యమైంది. బుధవారం కరోనాతో మెహిదీపట్నంకి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే అతడి మృతదేహం కోసం వచ్చిన బంధువులకు డెడ్బాడీ కనిపించలేదు. ఆసిఫ్నగర్కు చెందిన రషీద్ అలీఖాన్ అనే వ్యక్తి.
కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఇక నుంచి గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందించనున్నారు. ఇటీవల కోవిడ్తో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో జరిపిన చర్చలు ఫలించడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.