తెలుగు వార్తలు » Gandhi hospital
హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రి వైద్య విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాజ్గిరిలోని ప్రశాంత్నగర్లో గల..
రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 21 నుంచి నాన్ కోవిడ్ సేవలను ప్రారంభించాలని వైద్య విద్యా కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ పరారైన ఇద్దరు ఖైదీలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత మేలు చేసే విధంగా పలు మార్పులు చేపడుతోంది.
నేటి బిగుతు జీవితాల్లో అసలే అరకొరగా ఉంటోన్న మానవ సంబంధాలు కరోనా మహమ్మారి పుణ్యమాని పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. అతీగతీ చూడకుండా సొంత వాళ్లనే కాదని వదిలేస్తున్న పరిస్థితులు అనేకం..
కరోనాతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రి నుంచి పారిపోయిన నలుగురు ఖైదీల ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు. భద్రతా వైఫల్యం వల్లే పారిపోయారన్న విమర్శలు రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఖైదీలు అబ్దుల్ అర్బాజ్, జావేద్, సోమసుందర్, నరసయ్యలను పట్టుకునేందుకు..
ఈ నెల 27వ తేదీన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి పరారైన నలుగురు కోవిడ్ పాజిటివ్ ఖైదీల కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఆ నలుగురి ఖైదీల పేర్లను కూడా వెల్లడించారు. అబ్దుల్ అర్బాజ్, జావీద్, సోమ సుందర్, నరసయ్య అనే ఖైదీలకు పాజిటివ్ సోకడంతో..
మహమ్మారి కరోనా జిత్తులుమారిలా తయారైంది. కాలక్రమంలో కొత్తపోకడలకు పోతూ ప్రజల ఉసురు తీసేందుకు ఉపక్రమిస్తోంది. 14 రోజుల పాటు కాదు..
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఖైదీలకు కరోనా సోకడం వల్ల జైలు అధికారులు గాంధీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చర్లపల్లి జైలు నుంచి కోవిడ్ చికిత్సకు వచ్చారు ఖైదీలు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో..