అక్కడ గాలిపటాల ఉత్సవం జోరుగా పిల్లలు, పెద్దల కేరింతల మధ్య సాగుతోంది. కైట్ ఫెస్టివల్ అంటే అందరికీ సరదాయే ! రంగురంగుల గాలిపటాలను ఉత్సాహంగా ఎగరవేస్తుంటే ఆ మజాయే వేరు ! అయితే...
ఈ సంవత్సరపు తొలి అట్లాంటిక్ హరికేన్ ..'హన్నా' (ఉప్పెన) శనివారం సాయంత్రం టెక్సాస్ ను వణికించింది. భారీ వర్షాలు, వరదలు, తుపాను గాలులతో జనజీవనం స్తంభించింది. కేటగిరీ నెం.1 గా పరిగణిస్తున్నఈ భారీ తుపాను కారణంగా గంటకు 145 కి.మీ. వేగంతో..
అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండమై తుపానుగా మారిన ‘నిసర్గ’.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వైపు దూసుకువస్తోంది. రానున్న 12 గంటల్లో భారీ వర్షాలు..గంటకు 110 నుంచి 120 కి.మీ. వేగంతో కూడిన పెనుగాలులతో ఇది పెను తుపానుగా మారవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. హోం మంత్రి అమిత్ షా అప్పుడే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. ఆ �
నిసర్గ తుపాను భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం తల్లడిల్లుతోంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో రోగుల రక్షణ, భద్రత మీద సర్కార్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో.. 150 మంది కరోనా రోగులను..
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రం జరిగింది. గత నెల 30 న మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడారు జనం. వాతావరణం బాగుండడంతో ఎత్తయిన ఓ భవనం బయటి కిటికీలను శుభ్రపరచేందుకు రెడీ అయ్యారు ఇద్దరు కార్మికులు. పొడవాటి స్టీల్ ప్లాట్ ఫామ్ వంటి దానిపై ఎక్కి అది గాల్లో తేలుతుండగా కిటికీల అద్దాలు తుడవబోయేలోగా ఒక్కసారిగా వాతావర�
ఢిల్లీ నగరం శనివారం పెనుగాలులు, కుండపోత వర్షంతో వణికిపోయింది. మధ్యాహ్నం నుంచే కారు మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. వర్షానికి తోడు వడగండ్లు కూడా పడడంతో ఖాళీగా ఉన్న రోడ్లన్నీ తెల్లగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఇక ఈ వీడియోలు, ఫోటోలకు తక్కువే లేదు. లాక్ డౌన్ అమలులో ఉన్న ఈ తరుణంలో వాతావరణం ఇలా ఆహ్లాద�