భారత్ కూడా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని షెకావత్ ఈ సందర్భంగా వెల్లడించారు. "రెండు-మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాం. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా వేగంగా పురోగమిస్తున్నాం.
TV9 Network Global Summit:టీవీ9 నెట్వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న థాట్ పెస్ట్ ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’ నేడూ కొనసాగనుంది. 'విశ్వగురు How Near, How Far' అనే థీమ్తో జరుగుతున్న ఈ గ్లోబల్ సింపోజియంలో..
వివిధ రకాల థీమ్లను కవర్ చేస్తూ, 75 మంది స్టార్ స్పీకర్లను హోస్ట్ చేయనుంది టీవీ9 నెట్వర్క్. దీంట్లో కేంద్ర మంత్రులు, సీనియర్ ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విధాన రూపకర్తలు ప్రసంగించనున్నారు.
TV9 What India Thinks Today Global Summit Live Updates: టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్’ పేరుతో మెగా థాట్ ఫెస్ట్ని నిర్వహిస్తోన్నారు.
TV9 Global Summit: జూన్ 17న TV9 నెట్వర్క్ నిర్వహిస్తున్న 'వాట్ ఇండియా థింక్స్ - గ్లోబల్ సమ్మిట్'పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేస్తారు. జూన్ 18న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమ్మిట్ను ప్రారంభిస్తారు.
Polavaram Project: ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)sy కలిసి ఆయన పోలవరంలో..
Polavaram Project: ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)sy కలిసి ఆయన పోలవరంలో..
కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం కేంద్ర జల్ శక్తి మంత్రి తో పూర్తి ఆధారాలు.. వివరాలతో చర్చించారు
కృష్టా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్లకు సంబంధించి కృష్టా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని స్పష్టంగా నిర్దేశించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి..
జల జగడంపై మరోసారి కేంద్రానికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.