హైదరాబాద్లో నైట్ లైఫ్ కల్చర్ తెచ్చింది తానేనని టీడీపీ అధినేత చంద్ర బాబు అసెంబ్లీలో చెప్పలేదా..? అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. సంక్రాంతి పందేలను బాబు..
Badvel By Election Result: బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో మొదటనుంచి అధికార వైసీపీ జోరు కొనసాగుతూ వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ భారీ మెజార్టీతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఏపీ బీజేపీ నేతలు రాజీ పడొద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి సూచించారు. ఎవరికైనా రాజకీయ ప్రయోజనాల కంటే..
ముఖ్యమంత్రి జగన్పై పట్టాభి వ్యాఖ్యలు చంద్రబాబే ప్లాన్ ప్రకారం చేయించారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఇద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బద్వేల్ ఎన్నికలో గెలుస్తామని ధైర్యంగా చెప్పే దమ్ము పవన్కి ఉందా..? అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పవన్ కల్యాణ్.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు.
టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొత్త మలుపు తిరిగింది. తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను చంపేశారనీ, 700 పైచిలుకు కేసులు పెట్టారని టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వైస్ చాన్సలర్లు, రెక్టార్లపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఏపీ గవర్న్కి ఫిర్యాదు చేశారు. ఇదే సమయం�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్గా వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే విప్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారధి, కొరుముట్ల శ్రీనివాస్లు బాధ్యతలు తీసుకోనున్నారు. వీరందరూ ఇవాళ తమ తమ బాధ్యతలను స్వీకరించనున్నారు.