G-7 Summit 2022 - India: ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను భారత్ ఇప్పటివరకు ప్రశ్నించలేదు.. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ.. తటస్థ వైఖరిని అవలంభిస్తూ వస్తోంది.
ఇంగ్లండ్ లోని కార్న్ వాల్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ లో సరదా ఘటన ఒకటి జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాణి ఎలిజిబెత్ తన చర్యతో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
జీ-7 సమ్మిట్ కి ఇండియా, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదన పట్ల చైనా భగ్గుమంది. తమ దేశానికి...
ప్రధాని మోదీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం బియారిట్జ్ నగరానికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఇరువురి ఈ భేటీ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలమధ్య వాణిజ్య సంబంధాలపై చర్చ జరగ�