ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చేదు వార్త చెప్పింది. కరోనా వాక్సినేషన్ లో ప్రత్యేకంగా వారికి ఇస్తున్న రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని నిలిపివేసింది.
:కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇక ప్రైవేటు రంగం కూడా భాగస్వామి కానుందని నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వైరస్ ఫై టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా అయిన డాక్టర్ వీ.కె. పాల్ తెలిపారు..
వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా కట్టడిలోకి వచ్చిందని భావిస్తున్న చైనా ప్రభుత్వం ఈ సమయంలో ప్రజలందరికీ కరోనా టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది.
భారత్లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య మిలియన్ మార్క్ దాటింది. మరోవైపు కరోనా మహమ్మారిపై పోరులో ముందుండి పోరాడుతున్న..