కేంద్రంపై కత్తులు నూరుతోంది తమిళ ఇండస్ట్రీ. కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై 1952 యాక్ట్పై సవరణలు తీసుకురాబోతోంది. కొత్త సవరణల ప్రకారం కత్తెర పెత్తననం కేంద్రం దగ్గరే ఉంటుంది. దీనికి సంబంధించి ఓ ముసాయిదా బిల్లును కేంద్రం చక్కగా రెడీ చేసింది.ఇక్కడే ..
యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు. దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి తనను రిలీవ్ చేయాల్సిందిగా హోం సెక్రెటరీకి లేఖ పంపారు. తాను ఏ ఉద్దేశ్యంతో ఐఏఎస్ విధుల్లో చేరాన