తెలుగు వార్తలు » Free
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఒడిశా సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో బాధితులకు సేవ చేసిన హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తామని ఒడిశా ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
భారత్ - బ్రిటన్ దేశ సంబంధాల్లో మరో నూతన అధ్యాయం మొదలవనుంది. భారత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నన్న నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ భారత్లో పర్యటిస్తున్నారు.
కేరళ రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
ఎయిర్టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కొత్తగా 4జీ సిమ్ తీసుకున్న కస్టమర్లతో పాటు, 4జీ డివైస్కు అప్గ్రేడ్ అయిన కస్టమర్లకు 11 జీబీ వరకు ఇంటర్నెట్ ను ఉచితంగా అందిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు.. ఎప్పటిలాగే ప్రజల మధ్యకు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. డాక్టర్లు అంత భరోసా ఇచ్చిన తర్వాత ట్రంప్ గమ్మున ఎలా ఉంటారు..?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి అనేక దేశాలు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాయి. అటు సింగపూర్ దేశంలో కరోనా టెస్టుల్లో వేగం పెంచింది. ఆ దేశంలో కొందరికి ఉచితంగా కరోనా టెస్టుల నిర్వహించాలని నిర్ణయించింది. ట్యాక్సీ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ వర్కర్లు, హాకర్లకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సింగపూర్ నిర్ణయ�
ఫేస్బుక్ ఓ గేమింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారులకు ఉచితంగా ఈ యాప్ను అందించనుంది. ప్రస్తుతం ఈ యాప్ను ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్బుక్ సంస్థ. ఇక యాపిల్ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో..
చైనాలోని వూహాన్ లో 76 రోజుల లాక్ డౌన్ ని బుధవారం ఎత్తివేశారు. తమ ఇళ్ళు. లేదా తమ గదుల్లోనే ఇన్నాళ్లూ చిక్కుకుపోయిన భారతీయులు ఈ ఆంక్షల రద్దుతో ఒక్కసారిగా బయటకు వఛ్చి సంతోషంతో కేరింతలు కొట్టారు. ఇన్ని రోజులుగా నాలుగు గోడల మధ్య గడిపిన తామిక హ్యాపీగా, స్వేఛ్చ గా ఈ సిటీలో తిరగ గలుగుతామని వారంటున్నారు. అరుణ్ జిత్ సత్రజిత్ అనే వ