గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి) బాగా పడిపోయిన పరిస్థితిలో దేశంలోని ఆర్థిక వేత్తలు తలోరకంగా స్పందిస్తున్నారు. బిజెపి పాలనలో జిడిపి గణనీయంగా పడిపోతోందని, దానికి కారణం నరేంద్ర మోదీ, తదితర బిజెపి నేతల అనుభవరాహిత్యమైన పరిపాలనే అని వారంటున్నారు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్, అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా వున్న కేంద
కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం కస్టడీ గడువును సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గాల్లో నిధులు తరలింపు కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరానికి నాలుగు రోజులపాటు కస్టడీ విధించగా గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో మరోసారి ఆయ�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం.. చిదంబరానికి ముందుస్తు బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఇదే వ్యవహారంలో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ మాత్రం ఆగష్టు 26కు