టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన సెల్ఫోన్ ఇంకా కనిపించకపోవడంతో కాల్డేటాపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు ఉదయం 9-10 గంటల మధ్యలో ఆయన దాదాపు 10-12 ఫోన్కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. చివరగా గన్మెన్ ఆదాబ్కు ఫ�
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తును జరుపుతున్నామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. ఈ కేసులో అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని.. ఇప్పటి వరకు 12 మందిని ప్రశ్నించామని పేర్కొన్నారు. త్వరలో కోడెల కుమారుడు శివరామ్ను కూడా విచారిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే �
ఏపీ మాజీ స్పీకర్ కోడెల తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే గుంటూరులోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్ను గుర్తించారు. దీంతో సోమవారం అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్న�
తన ఇంట్లో చోరీపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. నిన్న రాత్రి అర్జున్ అనే వ్యక్తి తన ఇంట్లో కంప్యూటర్లు అపహరించాడని ఆయన ఆరోపించారు. కరెంట్ బాగు చేయడానికనే పేరుతో మరొకరితో కలిసి వచ్చిన అర్జున్.. కంప్యూటర్లు ఎత్తుకు వెళ్లారని ఆయన అన్నారు. గతంలో అర్జన్ తమ ఆఫీసులో పనిచేసేవాడని, ప్రస్తుతం అతడు వైసీపీ ఆఫీసుల
గత కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యులపై నమోదవుతున్న కేసుల వ్యవహారం పై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని.. విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగానే ఉన్నామని చెప్పారు. తన పరువును తీయడానికే ఇలా చేస్తున్నారని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార