మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి ,తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని మంత్రి హరీష్ రావు అన్నారు. తనకు ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణంపట్ల ప్రపంచ దేశాధినేతలు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రణబ్ మరణంపట్ల ఆయన సంతాపం...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్ట
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా డీప్ కోమాలోనే, అపస్మారక స్థితిలో..
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని..
తమ తండ్రి ఆరోగ్యం చాలావరకు మెరుగు పడిందని, నిలకడగా ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ తెలిపారు. నిన్న తాను ఆసుపత్రిలో..
భారత మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ప్రణబ్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఎలాంటి మార్పు..
భారత మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ కోమాలో ఉన్నారని ఆయనకు చికిత్స అందిస్తున్న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి తెలిపింది. అయితే ఆయన శరీరంలోని ముఖ్య అవయవాలు మాత్రం పని చేస్తున్నాయని గురువారం..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారంటూ నేషనల్ న్యూస్ ఛానెల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ట్వీట్ చేయగా..అది ట్రోల్ కావడంతో ఆయన వెంటనే ఆ ట్వీట్ ని తొలగించారు. ఇది ఫేక్ న్యూస్ అని నెటిజన్లు ఆయనను తప్పు పట్టారు.