కరోనా కారణంగా కష్టాల్లో చిక్కుకున్న వారికి నేనున్నానంటూ, చేయూతనిస్తున్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. లాక్డౌన్ వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఏడుగురు తెలంగాణ వాసులు మాజీ ఎంపీ కవిత సహకారంతో స్వస్థలాలకు చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొడిగేల నాగేశ్వరరావు, దాసరి రాజు, చింతల కళ్యాణ్, తోక వెంకటేశ్, మోరుబోయ�
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కారెక్కుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇదే హట్టాపిక్. హెచ్సీఏ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అజారుద్దీన్ అండ్ ప్యానెల్.. మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ను కలవనుంది. అజారుద్దీన్ కలిసేందుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా
బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది. ఆల్రేడీ తెలంగాణ వ్యాప్తంగా.. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అలంకరిస్తున్నారు. ముందుగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు.. నేటి నుంచి అక్టోబర్ 6
తెలంగాణ ఉద్యామాన్ని కదిలించి బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. తెలంగాణ గుండె చప్పుడుగా వినిపించే బతుకమ్మ పాటలకు పునరుజ్జీవాన్ని పోసింది తెలంగాణ జాగృతి సంస్ధ. ఈ సంస్ధ ద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని ప్రపంచ దేశాలకు సైతం తెలిసొచ్చేలా చేశారు సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత. బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణ జిల్లాల్లోనే కాక�