అసెంబ్లీలో వైసిపి ప్రభుత్వం డ్రామాలు ఆడింది.. సభలో ఓటింగ్ లెక్కించడం కూడా ఓ డ్రామా అని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యేలు ఓ నేరస్థుల ముఠా.. నేరస్థుల ముఠాను మేధావులతో పోల్చుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో డ్రామాలాడి తీర్మానం చేశారు. . మండలి రద్దుకు అసమ్మతి తీర్మానం దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నా
గత కొన్ని రోజులుగా.. ఏపీలో ఇసుక కొరతపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనానికి అందని ఇసుక- రాజకీయ తుఫాన్గా మారింది. ఒకవైపు లాంగ్మార్చ్లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండయాత్ర చేస్తున్నాయి. ఇసుక కొరత విషయంలో.. ప్రభుత్వంపై.. విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అయితే.. తాజాగా.. ఇసుక కొరతపై.. టీడీపీ అధ�
సినీ నటుడు, మాజీ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసిన ఆయన ఈ స్పందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. హరికృష్ణ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని భ�
రాజధానిని, తన ఇంటిని ముంచేందుకే ఏపీ ప్రభుత్వం కృత్రిమ వరదను సృష్టించిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. మూడు రోజుల పాటు శ్రీశైలం, సాగర్లో నీరు నిల్వచేసి ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక్కసారిగా నీరు వదిలారని ఆయన ఆరోపించారు. వరదలపై సీఎం ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదని.. మంత్రులు, నేతలు తన ఇంటి చుట్టూనే తిరిగ�
అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల.. ప్రేమకు ప్రతి రూపంగా ‘రాఖీ’ పండుగను జరుపుకుంటాం. రాఖీ పురాతన సంప్రదాయం. అసలు ఈ సంప్రదాయం మొదట ఉత్తర ఇండియా నుంచి వచ్చింది. బయటకు వెళ్లిన వారు క్షేమంగా.. సురక్షితంగా ఇంటికి రావాలని కోరుతూ.. రక్షాబంధన్గా ఈ రాఖీని కడతారు. ఇది మొదట.. భార్య భర్తకు కడుతూ వచ్చేవారు. కానీ.. ఇది రాను రానూ.. అన్నా చ�
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రముఖుల భద్రతపై రివ్యూ చేసింది. అందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యుల భద్రతపై కోత విధించింది. అయితే.. చంద్రబాబుకు భద్రత తగ్గించడంపై టీడీప
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోయేముందు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరు నెలల పాటు మౌనంగా ఉందామని అనుకున్నామని కానీ.. టీడీపీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీకి సమయం ఇవ్వడం వృథా అని చెప్పారు. ఇప్పటికే టీడీపీపై బురద చల్లే కార్యక్రమాలు, తప్ప