Forex Reserves: భారత సెంట్రల్ బ్యాంక్(Reserve Bank Of India) వద్ద ఫారెక్స్ నిల్వలు భారీగా క్షీణించాయి. గతంలో ఎన్నడూ ఇంతగా తగ్గుదల నమోదు కాలేదని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 37,350 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,047 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. ప్రభుత్వం పన్ను ఉపసంహరణలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో మార్కెట్లు అత్యంత అప్రమత్తంగా ట్రేడ్ అయ్యాయి. చివరి వరకు ఊగిసలాట ధోరణి కనిపించింది. నేటి మార్కెట్లో పవర్ గ్రిడ�
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరకు సెన్సెక్స్ 636 పాయింట్లు జంప్ చేసి 37327వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు ఎగిసి 11032 వద్ద స్థిర పడ్డాయి. కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన ముగిసాయి. బ్యాంక్, ఆటో, మెటల్, ఐటీ ఇలా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ఐసీఐసీఐ,
దేశీయ స్టాక్ మార్కెట్లలో వడ్డీ రేట్ల తగ్గింపుపై భారీ ఆశలు నెలకొనడంతో సూచీలు పెరిగాయి. సెన్సెక్స్ 277 పాయింట్లు పెరిగి 36,976 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 10,948 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. రిజ్వరు బ్యాంక్ వరసగా నాలుగోసారి కూడా 25 బేస్ పాయింట్ల మేరకు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించవచ్చనే ప్రచారం జరగడంతో షేర్లు దూసుకెళ్�
జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బీఎస్ఈ సెన్సెక్స్ 418 పాయింట్లు నష్టపోయి 36,699.84 వద్ద ముగియగా, నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 10.862కు చేరింది. ఉదయం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా న�
నష్టాలతో సతమతమవుతూ అయిదు నెలల కనిష్ఠానికి చేరిన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభపడ్డాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 37,118పాయింట్లకు చేరగా, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 10,997 వద్ద ముగిసింది. ఉదయం స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. చైనా వస్తువులపై దిగుమతి సుంకాన్ని అమెరికా మరో 10శా�
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్పలాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,687, సెన్సెక్స్ 84 పాయింట్లు లాభపడి 39,215 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలోని ఆటో సూచీ తప్పితే మిగిలినవి మొత్తం లాభాలతో
దేశీయ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించింది. అయితే కాసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కొన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కోలుకున్న మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 120 పాయింట్
దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. త్వరలోనే వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సంకేతాలివ్వడం అంతర్జాతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఆ సంకేతాలను దేశీయ మార్కెట్లు కూడా అందిపుచ్చుకున్నాయి. దీనికి తోడు బ్యాంకింగ్, లోహ రంగాల షేర్లు కూడా రాణించడం మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చించిం�