వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రోడ్లను వాహనాలు, పాదచారులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో అభివృద్ది చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతున్న ట్రాఫిక్ �