ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై బ్యాంకుల పనితీరును ఆమె సమీక్షిస్తారు...
సెక్షన్ 80సీ పరిమితి చాలా ఏళ్లుగా మారలేదు. ప్రస్తుతం ఈ సెక్షన్ కింద మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. పొదుపు రేటులో నిరంతర పతనం దృష్ట్యా, దీనిని పెంచవచ్చని తెలుస్తోంది.
Forbes Most Powerful Women: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ వెల్లడించింది. ఫోర్బ్స్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 100 మంది
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు నిలకడగా ఉన్నా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారుతోంది.అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..? అనే ప్రశ్నకు..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కరోనా దెబ్బకు చతికిలపడ్డ దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్లీ గాడినపెట్టేందుకు మోదీ సర్కార్ నడుంబిగించింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రూ.20 లక్షల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు చివరి ప్యాకేజీ వివరాలను వెల్లడి�
200 కోట్ల వరకు వివిధ గ్లోబల్ టెండర్లలో కేవలం భారతీయ కంపెనీలను మాత్రమే అనుమతించనున్నామని ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. విదేశీ సంస్థలను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విదేశీ కంపెనీల నుంచి మన సంస్థలు అనుచిత పోటీని ఎదుర్కొంటున
కరోనా వైరస్ తో దేశమంతటా అల్లకల్లోలం క్రియేట్ చేస్తోన్న వేళ కేంద్రం ప్రభుత్వం బ్యాంక్ కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని చాలా రంగాలు వైరస్ తో తీవ్ర ఒడిదొడుగులు ఎదుర్కొంటోన్న వేళ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ కీలక ప్రకటన చేశారు. ఏటీఎం క్యాష్ విత్ డ్రా చార్జీలను 3 నెలలపాటు తొలగిస్త�
కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం అంతా ఇంతా కాదు. ఆర్థిక, పారిశ్రామికరంగాలన్నీ కుదేలవుతున్నాయి. వైరస్ ప్రభావంతో సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు కేంద్రప్రభుత్వం భరోసానందిస్తోంది. సంక్షోభంలో పడ్డ ఆయా రంగాలకు ఆర్థిక...