ప్రధాని మోదీ ఫిట్నెస్పై తనకున్న ఇంట్రెస్ట్ను మరోసారి చాటుకున్నారు. ఫిట్ఇండియా 2020 మూవ్మెంట్ ఫస్ట్ యానివర్సరీని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలువురు క్రీడాప్రముఖులు, క్రీడాకారులతో ప్రధాని ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. క్రికెట్లో ఫిట్నెస్ కోసం ఉద్దేశించిన యోయో టెస్టు..
"ఫిట్ ఇండియా ఫ్రీడం రన్" కార్యక్రమానికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శ్రీకారం చుట్టింది. ఫిట్ ఇండియా ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు ఆగస్ట్ 15వ తేదీన కార్యక్రామాలను ప్రారంభించారు. ప్రచారం..
‘ మీ బాడీ ఫిట్ గా ఉంటే మైండ్ ‘ హిట్ ‘ గా ఉన్నట్టే లెక్క.. బోర్డు రూమ్ లేదా బాలీవుడ్… ఏదైనా సరే.. ఎవరైనా సరే.. ఫిట్ గా ఉన్న పక్షంలో ఆకాశాన్ని టచ్ చేసినట్టే ‘ అన్నారు ప్రధాని మోదీ. గురువారం ‘ ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ‘ ని లాంచ్ చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. డైలీ రొటీన్ లో ఫిట్ నెస్ ని ఓ భాగంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.