బీహార్లో పెను ప్రమాదం తప్పింది. మధుబని రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం నిలబడి ఉన్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి.
Fire Accident: అగ్ని ప్రమాదాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్త, షాట్సర్య్కూట్, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు సంభవించి భారీ ఎత్తున ఆస్తి నష్టం..
Liquor Depot: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్రోడ్ ఐఎంఎల్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం డిపోలో ఐదు రోజుల క్రితం అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే
రొమేనియా దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోర్ట్ సిటీ కాన్స్టంటాలోని ఒక ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో బాధితులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వీడియో చూస్తుంటే ముత్యాల ముగ్గు సినిమాలోని రావు రమేష్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తుంది కదూ... ఆకాశంలో ఏదో మర్డర్ జరినట్టు... సూర్యుడు నెత్తురు గడ్డగా మారినట్టు.. ఆకాశం నెత్తురోడిన్టటు అనిపిస్తుంది కదూ...