ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై బ్యాంకుల పనితీరును ఆమె సమీక్షిస్తారు...
గ్యాస్ బండ మరింత భారం కానుందా? ధర గురించి మొన్నటికి మొన్న గుడ్న్యూస్ చెప్పి, ఇప్పుడు రాయితీ గురించి షాకింగ్ న్యూస్ చెప్పడం దేనికి సంకేతం. అసలు కేంద్రం మదిలో మెదిలే ప్లాన్ ఏంటీ?
Cement Iron Price: మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు ఊరట లభించింది. ఇక సిమెంట్ ధరలు కూడా భారీగానే తగ్గే అవకాశం కనిపిస్తోంది. సామాన్యులకు ఊరట కల్పించేందుకు..
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సోమవారం ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI )లో మాత్రం ప్రస్తుతం 8,544 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 3,448 ఆఫీసర్ స్థాయిలో, 1,400 సబ్ స్టాఫ్ స్థాయిలో ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంకులో మంజూరైన పోస్టుల సంఖ్య 2.47 లక్షలుగా ఉంది.
GST Council Meeting : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు 43వ వస్తు, సేవల పన్ను
GST Council Meet: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న వేళ... మే 28న జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. సుదీర్ఘకాలం తర్వాత జరిగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై ఆసక్తి నెలకొంటోంది.
దేశంలో సెకండ్ కరోనా వేవ్ దృష్ట్యా మళ్ళీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్లకు, కర్ఫ్యూ వంటి ఇతర కఠిన ఆంక్షలకు దిగుతుండడంతో,,తిరిగి గత ఏడాది నాటి పరిస్థితులు పునరావృతమవుతున్న...
Income Tax: నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అన్ని బ్యాంకులనూ ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ దేశ ప్రజల ప్రయోజనాలను బ్యాంకులు పరిరక్షించాలని తాము కోరుతున్నామని ఆమె చెప్పారు.