భారత సారధి, రన్ మెషీన్ విరాట కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ లిస్ట్లో కోహ్లికి… సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్కు విరాట్ పేరు పెట్టనుంది. సెప్టెంబర్ 12న జవహర్లాల్
ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యసాధనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్ ఆ స్కోర్ను ఛేదించేందుకు చాలానే కష్టపడింది. ఇక ధోని బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆయన కుమార్తె జీవా ధోని చీరప్ ఇచ్చింది. ‘‘పప్పా.. కమాన్ పప్పా’’ అంటూ గట్టిగా అరుస్తూ జీవా చీర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ లీగ్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏ ఐపీఎల్ మ్యాచ్లో అయినా.. ఇరు జట్లలో కలిపి కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. కానీ మంగళవారం జరుగుతున్న మ్యాచ్�