తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తికర ప్రకటన చేశారు. యావత్ దేశంలోని కార్మికులు, రైతాంగం పక్షాన ముందుండి పోరాటం చేస్తామంటున్న కేసీఆర్, డిసెంబర్ రెండోవారంలో హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల్లోని విపక్షనేతలతో కాన్క్లేవ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమ
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి ధీటుగా.. ఫెడరల్ ఫ్రంట్ను ముందుకు తీసుకెళ్లేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న స్పెషల్ ఫోకస్ చూస్తుంటే.. అవన్నీ నిజమేనేమో అనిపిస్తోంది. ఆయన ఏం చేసినా.. దాని వెనుకల ఓ పెద్ద రీజన్ ఉంటుంది. తాజాగా ఆయనకు ఇష్టమైన.. ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్పై ప్రత�
సీఎం కేసీఆర్ ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ఫెడరల్ ప్రెండ్ స్థాపించి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలనుకున్న ఆయన ఆశలకు ఎగ్జిట్ పోల్స్ గండి కొట్టాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి తిరిగి మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. పోల్స్ ముందు వరకు పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి జోష్లో �
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి..ఇక ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎన్నడూ లేని టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకూ ఈ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు తమదేనని జబ్బలు చరచుకుంటూ వచ్చారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ..కేంద్రంలో ఎన్డీయే దే పై చేయి కావచ్చునని తేల్చి చెప్పాయి. దీంతో ముఖ్యంగా తటస్థ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. తమ వ్యూహాలను మా�
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్తో భేటీ అవుతున్నారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబసభ్యులు, ఎంపీలు వినోద్ కుమార్, కేశవరావు, సంతోష్ కుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. రాష్ట్రాల అధికారాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై స్టాలిన్తో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఈ భేటీ అ
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం తమిళనాడులో తన టూర్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసమేతంగా ఇవాళ ఆయన రామేశ్వరంలోని రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో స్వామివారిని సందర్శించుకున్న కేసీఆర్ దంపతులు ఆలయ నిర్వహకుల నుంచి త�
ఎన్నికల ఫలితాలు రానున్న మే 23వ తేదికి కౌంట్డౌన్ దగ్గరపడుతున్న కొద్దీ.. కేంద్రంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. గత ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీ, ఈ సారి అంతకుమించి అనే డైలాగ్ కొడుతోంది. కానీ హిందీ బెల్ట్లో బీజేపీకి వ్యతిరేకత పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. మోదీ మాత్రం సుస్థిర ప్రభుత్వం బీజేపీతోన�
తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. ఆయనతో పాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. రేపు ఉదయం కేసీఆర్ మధురై వెళ్లనున
దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటనలపైనే దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా పావులు కదుపుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటనలు, నేతల భేటీలతో బిజీగా ఉన్నారు. తాజాగా, ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గ
డీఎంకే నేత స్టాలిన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 13న స్టాలిన్తో ఆయన భేటీ అవుతారని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. అయితే ఆ రోజున ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండడంతో ఈ నెల 12నే కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీరిద్దరి భేటీకి అవకాశమే లేదని తమిళ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంల�