FDI Investments: 2021లో భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 19 బిలియన్ డాలర్లు తగ్గి.. 45 బిలియన్ డాలర్లకు చేరాయని ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. అయినప్పటికీ..
2021-22లో భారతదేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల వార్షిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
LIC IPO చివరి రోజు మధ్యాహ్నం 12.30 వరకు మొత్తం సబ్స్క్రిప్షన్ 2.1 రెట్లు అయింది. అత్యధిక పాలసీ హోల్డర్స్ కేటగిరీలో 5.5 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. కానీ..
Pfizer Covid-19 pill: కరోనా బాధితులకు మరో గుడ్న్యూస్.. త్వరలో కొవిడ్ నివారణకు మందు బిళ్లలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ తెలిపింది.
రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతి ఇస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. రక్షణ రంగంలోకి 74 శాతం...
‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్లో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం చైనా-భారత్ ల మధ్య దూరం మరింత పెరుగుతోంది. చైనా కంపెనీలకు భారతదేశం నుంచి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టిక్టాక్, హెలో సహా 59 చైనా యాప్స్ని భారత ప్రభుత్వం నిషేధించిన కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు సంబంధించి కాంట్రాక్టులను కూడా వదిలించుకోవాలని నిర్ణయించింది.
కరోనా ప్రభావంతో కుదేలైన భారత్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇందు భాగంగా రక్షణ రంగంలో పలు సంస్కరణలను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగానికి అవసరమైన వాటిని భారత్లోనే తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటి వరకు దిగుమతి చేసుకుంటున్న వాటిని మెల్లమెల్లగా తగ్గిస్తామన్న�