దిశ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులుకు ఉరే సరైన శిక్ష అంటూ ప్రజలు రొడ్లెక్కి నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఫాస్ట్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతలు ఇచ్చింది. మరోవైపు దిశ ఘటనపై చిలకూరు బాలాజీ టెంపుల్ పూజరి రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స�
దిశ సంఘటన సెగలు దేశవ్యాప్తంగా రగులుతూనే ఉన్నాయి. అమాయకమైన ఆడపిల్లపై దుండగులు జరిపిన దమనకాండలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. దిశపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను అతిదారుణంగా హతమార్చారు. ముక్కు, నోరు అదిమి పట్టి ఊపిరాడకుండా చేశారని, ప్రాణం పోయిన తర్వాత నేరం బయటపడకుండా ఉండడం కోసం పెట్రోల్ పోసి తగలబె�
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుగా ప్రకటించారు. అయితే దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల