విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్కు ఫాస్ట్ట్రాక్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఓ కంపెనీకి రూ.5కోట్ల చెల్లింపు విషయంలో ప్రకాష్ రాజ్ చెక్ ఇచ్చారు.
హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డిపై ఫోక్స్ స్పెషల్ కోర్టులో జరుగుతోన్న విచారణ గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. 29 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనివాసరెడ్డిని కొన్ని ప్రశ్నలు అడగ్గా.. అతని దగ్గర నుంచి లేదు, కాదు, తెలియదు అనే సమాధానాలు రావడంతో తదుపరి విచార�
సమత’ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఇవాళ ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. నిన్న కోర్టుకు హాజరు కాగా, కోర్టు ఇవాళ్టికి విచారణ వాయిదా వేయడంతో ఇవాళ కూడా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. జిల్లా కారాగారం నుంచి నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.జరిగిన ఘట�
యూపీలో ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు 23 ఏళ్ళ యువతి ఢిల్లీ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. (ఈమెపై 2017 లో అత్యాచారం జరిగింది.) ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బాధితురాలు గత గురువారం కోర్టుకు వెళ్తుండగా ముగ్గురు నిందితులు ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన ఆ�
దిశ సంఘటన సెగలు దేశవ్యాప్తంగా రగులుతూనే ఉన్నాయి. అమాయకమైన ఆడపిల్లపై దుండగులు జరిపిన దమనకాండలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. దిశపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను అతిదారుణంగా హతమార్చారు. ముక్కు, నోరు అదిమి పట్టి ఊపిరాడకుండా చేశారని, ప్రాణం పోయిన తర్వాత నేరం బయటపడకుండా ఉండడం కోసం పెట్రోల్ పోసి తగలబె�
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుగా ప్రకటించారు. అయితే దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల
చెన్నై: ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త నటుడు శరత్ కుమార్లకు కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. వివరాల్లోకి వెళితే…. తమిళ హీరో శరత్ కుమార్, అతని భార్య, నటి, నిర్మాత రాధికా శరత్ కుమార్ , మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ లు రెడియన్స్ మీడియా సంస్ధకు బాకీ పడిన రూ. 2కోట్లు ఇవ్వకపోవడంతో చెన్నై లోని సైదాపేట కోర్టు వారిని అరెస్టు చ�