రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పుతున్నారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో కాకినాడ వేదికగా ఒక్క రోజు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యా�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కోర్టు వారం రోజుల పాటు రిమాండ్ విధించింది. 2008 జులై 7న రైతు సమస్యలపై సీపీఐ నాయకులు రైల్ రోకో నిర్వహించారు. అప్పట్లో దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామకృష్ణతో పాటు మరో ఇద్దరు సీపీఐ నాయకులు ఉన్నారు. వీరిలో కాటమయ్య, జాఫర్ 2017 అక్టోబర్ నె
హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా 250కి పైగా నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తమ పంటలకు మద్దతు ధర లభించటం లేదనేది వారి ఫిర్యాదు. సమస్యకు నిరసనగానే నామినేషన్లు దాఖలు చేసిన్నట్టు రైతులు చెబుతున్నారు. అయితే ఇన్ని నామినేషన్లు దాఖలైతే ఎలక్షన్ ప్రక్రి�
కర్నూల్ జిల్లా: సినీ నటి రేణూ దేశాయ్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలువురు స్థానిక రైతులను ఆమె కలుసుకుని సమస్యలను తెలుసుకోనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడతారు. ఈ పర్యటన నిమిత్తం ఆమె నిన్ననే కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం చేరుకున్నారు. ఉదయం తుంబళబీడు గ్రామం, సాయింత్రం పెద్దకడబూరు గ్రామంలో �