డేటా వార్ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై టీడీపీ భగ్గుమంటోంది. ఏపీ డీజీపీ, హోం శాఖ కార్యదర్శులతో జరిగిన అర్థరాత్రి భేటీలో తాజా పరిణామాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైఖరిపై మండిపడుతున్నారు. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే.. అన్నట్లు చంద్ర
విజయవాడ: బోగస్ ఓట్ల తొలగింపుపై హైకోర్టు స్పందించింది. రాష్ట్రంలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఎన్నికల కమిషన్కు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బోగస్ ఓట్లు తొలగించాలని న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. �