ఆంధప్రదేశ్ ఆర్టీసీ కి చెందిన పల్లె వెలుగు బస్సు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది. వర్షం నుంచి రక్షణ ఇచ్చే విధంగా ఈ బస్సుని ఓ బ్లూ కలర్ ప్లాస్టిక్ టర్బన్ తో కప్పారు. దీంతో ఈ ఫోటోని షేర్ చేస్తూ.. రకరకాల ఫన్నీ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆర్టీసీ ఈడీ అధికారి స్పందించారు..
Fact Check: టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంతో హైవేలపై ప్రయాణం మరింత తేలికగా మారింది. ఫాస్టాగ్ బార్ కోడ్ సహాయంతో టోల్ చెల్లింపులు సులభతరంగా మారాయి...
Fact Check: సోషల్ మీడియాతో (Social Media) ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారు మరెక్కడో ఉన్న వారితో క్షణాల్లో సమాచారాన్ని పంచుకుంటున్నారు. అయితే...
Fact Check: ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలను కొందరు వైరల్ చేయడంతో అది నిజమేనని నమ్మి మోసపోతున్నారు...
Fact Check: సోషల్ మీడియా (Social) ఎంతో శక్తివంతమైన ఆయుధం. అయితే దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. అలా కాదని దుర్వినియోగపరిస్తే మొదటికే మోసం జరుగుతుంది...
Fact Check: ఇప్పటికే దేశంలో నిత్యావసర సరుకుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు పెరుగుదలతో సామాన్యుడికి భారంగా మారుతోంది. చౌకగా దొరికే కాయకూరలు..