Cotton Exports: తమిళనాడు తిరుప్పూర్లో పత్తి వ్యాపారులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జాగ్రత్తగా ట్రాక్ చేస్తున్నారు. దేశీయంగా డిమాండ్ తగ్గడం, అధిక ముడి చమురు ధరలు, కంటైనర్ కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అనేక సమస్యలను ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది.
Wheat Price: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం (Ukraine-Russia War) ఉధృతంగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్పై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిచమురుతో సహా అన్నీ..
భారతదేశ ఎగుమతులు డిసెంబర్లో 37 శాతం పెరిగి 37.29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు, సరుకుల ఎగుమతులు 300 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి.
Amrit Mahotsav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ పీక్ స్టేజికి చేరుతోంది. ఈ ‘ వార్ ‘ పేరిట అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్ట జూస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూచోబోమని, తాము కూడా చివరివరకు పోరాడతామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మేం విశ్వసనీయత లేని (డొ�
భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో షాక్ ఇవ్వనున్నారు. ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని వస్తువులను భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలుగా మనదేశానికి ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని ట్రంప్ భావించారు. ఈ మేరకు యూఎస్ కాంగ్�
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ ప్రతీకార చర్యలు ముమ్మరం చేసింది. యుద్ధం చేయకుండానే యుద్ధం చేసి ఓడించినంత పని చేసేందుకు నడు బిగించింది. ఆర్ధిక యుద్ధానికి తెర లేపింది. పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కశ్మీర్లోని పుల్వామాలో జరిపిన ఉగ్రదాడిలో 40 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జ�