చేపల కోసం వేటకు వెళ్లిన ఇద్దరు అమెరికన్ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్లోని ఓ సరస్సులో చేపల వేటకు వెళ్లిన ఈ ఇద్దరికీ ఐదు అడుగుల పొడవున్న ఎలిగేటర్ గార్ చేప చిక్కింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడిన తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నారు. 14 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆ వ్యక్తి ..మీడియాతో మాట్లాడారు. చికిత్స సమయంలోని అనుభవాలను పంచుకున్నారు...
భారతదేశంలో పౌర విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు మంత్రి కేటీఆర్. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు ఈ రంగాన్ని మంచి స్థితిలో ఉంచుతాయని చెప్పారు. ఎఫ్ఎస్టీసీ పైలట్ శిక్షణా...