ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు 'కౌంట్ డౌన్' ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మోదీ నాలుగు రోజుల్లో రెండుసార్లు వేర్వేరుగా బీజేపీ ఎంపీలతో సమావేశం కావడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు .
ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గంలో తమ (బీహార్) రాష్ట్రం నుంచి ఒకే ఒక్కరికి స్థానం కల్పించడం పట్ల ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ టిట్ ఫర్ టాట్ ‘ అన్నట్టు ఆయన తమ రాష్ట్ర బీజేపీ శాఖకు షాకిచ్చారు. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నితీష్ కుమార్.. తమ పార్టీ (జేడీ-యు) సహచరుల్ల
హైదరాబాద్: తెలంగాణలో కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు ఆశావహులు ఉండటంతో కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి రేపుతోంది. మంత్రిగా సుదీర్ఘ అనుభవం గడించిన కడియం శ్రీహరి, అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజారిటీ సాధించిన అరూరి రమేశ్, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేకతను సొం
ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11:30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయ౦ 11:30కి రాజ్భవన్లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయన�