Covid-19 Deaths: కొవిడ్ -19 తో మరణించిన కుటుంబాలకు రూ.50,000 ఎక్స్గ్రేషియాను ఏ రాష్ట్రం తిరస్కరించవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ
హైదరాబాద్ రవీంద్రభారతిలో కేసీఆర్ అభయ హస్తం పథకం కింద కల్లుగీత వృత్తిలో భాగంగా ప్రమాదానికి గురైన వారికి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సాయం అందజేశారు.
కోవిద్ మృతుల కుటుంబాలకు ..బార్థితులకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన వైనంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల పట్ల మీ బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ కోల్పోయారని ఆరోపించింది.
బుధవారం వేదాద్రి వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన 12 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ...
విశాఖ ఆర్ ఆర్ వెంకటాపురం అజంతా కాలనీ వద్ద మరోసారి ఉధృతి చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ ప్రమాద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు వస్తున్నారనే సమాచారంతో భారీగా రోడ్ల మీదకు వచ్చారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని..
ఎల్జీ గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించారు ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి, ధర్మాన కష్ణదాస్ కోటి రూపాయల చెక్లను అందజేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులు కూడా ఇంకా కేజీహెచ్లోనే..