ఓ స్కూల్ విద్యార్ధి పరీక్షల్లో రాసిన ఆన్సర్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. సదరు స్టూడెంట్కు తట్టిన ఆన్సర్ నభూతో నభవిష్యతి. ఎందుకు రాశాడో అర్ధం అయ్యాక నవ్వాగడం జరగని పని. అసలింతకీ ప్రశ్నేంటంటే..
TS Inter Results: తెలంగాణలో జరిగిన ఇంటర్ ఫలితాలపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల మొదట్లోనే ఫలితాలు వస్తాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ మాత్రం...
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. విజయవాడలోని ఎమ్జీ రోడ్లో ఉన్న గేట్వే హోటల్లో ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ www.results.bse.ap.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్షలు మొదలైన నాటి నుంచి ఎక్కడో ఓ చోట ప్రశ్నా పత్రాల లీకేజ్కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పేపర్ లీకేజ్లకు...
Ap10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్ పరీక్ష ముగిసింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం పెనుకొండలోని విజ్ఞాన్ పాఠశాలలో..
తెలంగాణలో(Telangana) నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇదే సమయంలో పది, ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రతిక్షణం విలువైనదే. టైం ను వేస్ట్ చేసుకోకుండా ....
ఇంటర్ పరీక్షల(Inter Exams) నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మే ఆరో తేదీ నుంచి ఫస్టియర్, ఏడో తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టనుండడంతో గతంతో...
కరోనా కారణంగా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన దూరమైంది. ఆన్ లైన్(Online) విధానంలో తరగతులు జరిగినా అవి అనుకున్నంత సత్ఫలితాలు ఇవ్వలేదు. అసలే అంతంత మాత్రంగా క్లాసులు జరుగుతున్నాయనుకుంటే ఎగ్జామ్స్...
కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో(Practical Exams) అవకతవకలు జరిగాయి. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మొదటి నుంచి విమర్శలు...
Exams: శ్రీలంకలో (Srilanka) ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. నిధుల కొరతతో దేశం ఆర్థికంగా పూర్తిగా పతన స్థితికి చేరుకుంది. ఇప్పటికే దేశ అవసరాలకు సరిపడ ఇంధనం దిగుమతి చేసుకోలేక శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. గతంలో ఎన్నడూ కనివీని ఎరగని ఆర్థిక సంక్షోభం..