Bjp vs Trs: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? పార్టీలో చేరికపై ఒక క్లారిటీకి వచ్చారా? ఆయనతో పాటు మరికొంత..
మాజీ పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ కుమారుడు జివి శ్రీరాజ్ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన అధిష్టానం. సస్పెన్షన్కు గల కారణాలను లేఖ ద్వారా వివరించింది.
రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడం జటిలం చేసుకుంటున్నారని మాజీ ఎంపీ మైసూరారెడ్డి మండిపడ్డారు.
పీసీసీ చీఫ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు అంటిముట్టనట్లు ఉన్న నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు.
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి ముఖ్యనేతలందరితో భేటీ అయ్యారు.
Vijayashanthi on CM KCR : తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేయలని చూస్తున్నారని..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ముగిసింది. ఎటువంటి సంచలనాలకు, అలకలకు తావు లేకుండా తనకున్న రాజకీయ చాణుక్యతను ఉపయోగించి కేసీఆర్ సేఫ్గా మేటర్ సెటిల్ చేశారు. పాతవారికి ఉద్వాసన పలకకుండా కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పించారు. ఈసారి తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటిచ్�
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైర్ అయ్యారు పార్టీ సీనియర్ లీడర్ వీహెచ్. వారి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని వాఖ్యానించారు. పార్టీలోని నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అందులోను ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులకు అవమానం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . ఈ నెల 20న జరగబోయే రాజీవ్ గాంధీ జయంత
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం కూల్చివేతపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. నివాసం ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా.. చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రాయపాటి మాట్లాడుతూ.. సీఆర్డీఏ నోటీసులు ఇచ్చాక ఆయన ఈ నివాసంలో ఉండరని, ఇటువైపు ర�
కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ మాజీ ఎంపీ. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైయ్యారు. మరి కవిత ఇకపై ఏం చేయబోతున్నారు. రాజ్యసభకు వెళతారన్న చర్చ కొన్నాళ్లు పార్టీలో సాగింది. నేషనల్ పాలిటిక్స్ మీద మరింత ఫోకస్ పెట్టబోతున్నారన్న గుసగుసలూ వినిపించాయి. కానీ.. రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని టీఆర్ఎస్ వర�